Full width home advertisement

Post Page Advertisement [Top]


పీఏసీఎస్ చైర్మన్ ఇప్ప మొండయ్య ఆధ్వర్యంలో సన్మానం!

మల్హర్, జూలై 15: తాడిచర్లలోని కరీంనగర్ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ (కేడీసీసీ) నూతన మేనేజర్‌గా బాధ్యతలు స్వీకరించిన లక్ష్మణ్‌కు పీఏసీఎస్ చైర్మన్ ఇప్ప మొండయ్య శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందించి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా బదిలీపై వెళ్తున్న మేనేజర్ దుంపల వెంకటరాజం అందించిన ఉత్తమ సేవలను కొనియాడారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా బ్యాంక్ సేవలను మరింత ముందుకు తీసుకెళ్తామని నూతన మేనేజర్ లక్ష్మణ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ సిబ్బంది, సహకార సంఘం నాయకులు పాల్గొన్నారు

.

ప్రజా పక్షం — అవినీతిపై సమరం
"చీకటిని చీల్చే సూర్యకిరణం...
అన్యాయాన్ని అంతం చేసే విష్ణుచక్రం...
మీ చక్రవాణి న్యూస్!"
అన్యాయంపై అక్షర సమరం.. అవినీతిపై సుదర్శన చక్రం!
#ChakravaniNews #అవినీతిపై_సుదర్శన_చక్రం
#అన్యాయంపై_విష్ణుచక్రం #నిజం_వైపు_చక్రవాణి

No comments:

Post a Comment

Bottom Ad [Post Page]