మల్హర్,సెప్టెంబర్ 02(చక్రవాణి న్యూస్) :
ఇతర రాజకీయ పార్టీలతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఇందారపు సిద్దు మాదిగ ప్రకటించారు. ఈ నెల 2వ తేదీ నుంచి ఇతర రాజకీయ పార్టీలకు దూరంగా ఉంటున్నట్లు తెలిపారు. ఈ నెల 3వ తేదీ నుంచి పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ నాయకత్వంలోని ఎంఆర్పీఎస్ ఉద్యమంలో బాధ్యతలు చేపట్టి, ఆయన వెన్నంటి నడవాలని నిర్ణయించుకున్నట్లు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

No comments:
Post a Comment